Show Para
(36 — 40): నూతన వ్యవసాయ పరిజ్ఞానంలో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు కీలక అంశాలు. అధిక దిగుబడివిత్తనాలకు సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించడం తప్పనిసరి. ఈ విత్తనాలు తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువదిగుబడిని అందిస్తాయి. స్వల్ప కాలంలోనే పంట రావడం వల్ల రెండు పంటలకు వీలు కల్పించడమే కాక రైతులు ఒకే వ్యవసాయభూమిలో ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ విధానాన్ని మొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడుల్లో అమలు చేశారు. కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా,పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో; వరిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో సాగు చేశారు.
Go to Question:
More Free Exams:
- AP DSC Exam Practice Tests
- AP SET Exam Previous Papers
- AP TET Exam Practice Tests
- AP TET Exam Previous Papers
- CTET 1 Class I-V Previous Papers
- CTET 2 Maths Science Prev Papers
- CTET 2 Social Science Prev Papers
- Telangana DSC Exam Practice Tests
- Telangana SET Exam Previous Papers
- Telangana TET Exam Previous Papers